కోర్టు తీర్పులను పట్టించుకోని ప్రభుత్వం : బాబురావు

ABN , First Publish Date - 2022-04-17T01:22:50+05:30 IST

రాజధాని అనేది పార్టీలకు అతీతమని సీపీఎం నేత బాబురావు అన్నారు.

కోర్టు తీర్పులను పట్టించుకోని ప్రభుత్వం : బాబురావు

అమరావతి: రాజధాని అనేది పార్టీలకు అతీతమని సీపీఎం నేత బాబురావు అన్నారు. శనివారం 'ఆంధ్రుల రాజధాని అమరావతి' ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ పుస్తకావిష్కరణలో బాబురావు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోర్టులో విజయం సాధించి ఒక మెట్టు మాత్రమే ఎక్కామన్నారు. కోర్టు తీర్పులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై న్యాయపోరాటం చేస్తామని బాబురావు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-04-17T01:22:50+05:30 IST