డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలకు బెయిల్ మంజూరు

ABN , First Publish Date - 2022-02-02T01:39:16+05:30 IST

సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలకు కోర్టు

డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలకు బెయిల్ మంజూరు

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో 8 మందికి  నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిరంజన్‌కుమార్, శాశ్వత జైన్, యగ్యానంద్, సుమంత్‌రెడ్డి, భార్గవ్, వెంకట్ చలసాని, సాగర్, శ్రీకాంత్‌లకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. నిందితులను పోలీస్ కస్టడీకి హైకోర్టు నిరాకరించింది. నిందితులపై సెక్షన్ 27 బెయిలబుల్ కావటంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

Updated Date - 2022-02-02T01:39:16+05:30 IST