పీజీఐఎం ఇండియా నుంచి బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌

ABN , First Publish Date - 2021-01-17T06:39:10+05:30 IST

పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ (పీజీఐఎం ఇండియా ఎంఎఫ్‌) ‘పీజీఐఎం ఇండియా బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌’

పీజీఐఎం ఇండియా నుంచి బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌

పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ (పీజీఐఎం ఇండియా ఎంఎఫ్‌) ‘పీజీఐఎం ఇండియా బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌’ పేరుతో కొత్త పథకం ప్రారంభించింది. ఈ నెల 16న ప్రారంభమైన ఈ పథకం సబ్‌స్ర్కిప్షన్‌  29న ముగుస్తుంది.

ఈ పథకం ద్వారా కనీసం రూ.500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. పీజీఐఎం ఇండియా ఎంఎఫ్‌ సంస్థ బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌ ప్రారంభించడం ఇదే మొదటిసారి.

Updated Date - 2021-01-17T06:39:10+05:30 IST