AP News: పేకాట శిబిరంలో పట్టుబడ్డ ఏఎస్ఐ, హెడ్కానిస్టేబుల్
ABN , First Publish Date - 2022-07-24T17:27:55+05:30 IST
నంద్యాల జిల్లా బనగానపల్లె (Banaganapalli)లో పేకాట శిబిరంపై పోలీసుల దాడి చేశారు. పేకాట ఆడుతూ ఏఎస్ఐ
నంద్యాల: నంద్యాల జిల్లా బనగానపల్లె (Banaganapalli)లో పేకాట శిబిరంపై పోలీసుల దాడి చేశారు. పేకాట ఆడుతూ ఏఎస్ఐ, హెడ్కానిస్టేబుల్ (Head Constable) పట్టుబట్టారు. నందివర్గం పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ యువరాజ్, కొలిమిగుండ్ల పీఎస్ హెడ్కానిస్టేబుల్ సుబ్బారాయుడు పోలీసులకు పట్టుబడ్డారు. పేకాట నిర్వాహకుడు శివనాగిరెడ్డితో పాటు మరో 8 మంది అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 79,540 వేల నగదును బనగానపల్లె పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఏఎస్ఐ, హెడ్కానిస్టేబుల్పై