నేడు నల్గొండ, సూర్యాపేట జిల్లాలో బండి సంజయ్ పర్యటన

ABN , First Publish Date - 2021-11-15T12:44:03+05:30 IST

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. వానాకాలంలో పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని

నేడు నల్గొండ, సూర్యాపేట జిల్లాలో బండి సంజయ్ పర్యటన

నల్లగొండ: నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. వానాకాలంలో పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను బండి సంజయ్ పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు నల్గొండ ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని బండి సంజయ్ పరిశీలించనున్నారు.

Updated Date - 2021-11-15T12:44:03+05:30 IST