8 నుంచి బాసర ఆర్జీయూకేటీ తరగతులు
ABN , First Publish Date - 2021-03-06T08:34:41+05:30 IST
బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో ఈ నెల 8 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
నిజామాబాద్ మర్చి 5 (ఆంధ్రజ్యోతి): బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో ఈ నెల 8 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు కొవిడ్ నెగటివ్ రిపోర్టు తప్పనిసరి.