పేదలకు అందని ద్రాక్షలా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

ABN , First Publish Date - 2020-09-23T06:19:56+05:30 IST

మానకొండూరు నియో జకవర్గంలో పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు అందని ద్రాక్ష లా మారాయని డీసీసీ అధ్య క్షుడు కవ్వంపల్లి సత్యనారా యణ

పేదలకు అందని ద్రాక్షలా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ


తిమ్మాపూర్‌, సెప్టెంబరు 22: మానకొండూరు నియో జకవర్గంలో పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు అందని ద్రాక్ష లా మారాయని డీసీసీ అధ్య క్షుడు కవ్వంపల్లి సత్యనారా యణ విమర్శించారు. మాన కొండూర్‌ మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి ఎమ్మెల్యేగా ఎన్నికైన రస మయి బాలకిషన్‌ నియోజకవర్గంపై సవితి తల్లి ప్రేమ చూపిస్తు న్నారన్నారు. ప్రజలకు అందా ల్సిన సంక్షేమ పఽథకాలను  పక్కదారి పటిస్తున్నా రన్నారు. ఇప్పటికైనా టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని అర్హులైనా నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కవ్వంపల్లి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-09-23T06:19:56+05:30 IST