టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన బెక్కరి అనిత
ABN , First Publish Date - 2022-07-02T05:41:03+05:30 IST
టీపీసీసీ అధ్యక్షు డు రేవంత్రెడ్డిని శుక్రవారం హైదరాబాద్లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బెక్కరి అనిత, తన భర్త మధుసూదన్ రెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
మహబూబ్నగర్, జూలై 1 : టీపీసీసీ అధ్యక్షు డు రేవంత్రెడ్డిని శుక్రవారం హైదరాబాద్లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బెక్కరి అనిత, తన భర్త మధుసూదన్ రెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మహిళాకాంగ్రెస్ ఆధ్వర్యంలో చేప డుతున్న కార్యక్రమాలను వివరించారు. డీసీసీ అధ్యక్ష పదవికోసం జిల్లాకు చెందిన పలువురు నేత లు పోటీపడుతుండగా, తాము కూడా డీసీసీ బరి లో ఉన్నట్లు ఆమె తన సన్నిహితులతో చెప్పుకుం టున్నారు. తాజాగా రేవంత్ను కలవడంతో మహి ళా కోటాలో అధ్యక్షస్థానం కోసం ఆమె కూడా పోటీ పడుతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.