రాష్టప్రతితో ఉత్తమ్‌ తేనీటి విందు

ABN , First Publish Date - 2022-06-29T05:50:35+05:30 IST

స్వాతంత్య్రం సిద్ధించిన నాటి

రాష్టప్రతితో ఉత్తమ్‌ తేనీటి విందు
రాష్ట్రపతి రామ్‌నాధ్‌కొవింద్‌తో మాట్లాడుతున్న ఉత్తమ్‌ దంపతులు

స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు రాష్టప్రతి భవన్‌లో సేవలందించిన మిలటరీ అధికారులకు రాష్ట్రపతి రామ్‌నాధ్‌కొవింద్‌ తేనీటి విందు సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన తేనీటి విందు సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులతో రాష్ట్రపతి ప్రత్యేకంగా ముచ్చటించారు

Updated Date - 2022-06-29T05:50:35+05:30 IST