రెచ్చిపోయిన మావోయిస్టులు..పోలీసులే టార్గెట్..
ABN , First Publish Date - 2022-09-10T18:06:19+05:30 IST
చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు(Maoists) రెచ్చిపోయారు. పోలీసులే(police) టార్గెట్గా ల్యాండ్మైన్
Bhadradri Kothagudem: చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు(Maoists) రెచ్చిపోయారు. పోలీసులే(police) టార్గెట్గా ల్యాండ్మైన్(Landmine) ఏర్పాటు చేశారు. అయితే..ల్యాండ్మైన్ వల్ల ఒక మూగజీవి ప్రాణలమీదకి తెచ్చింది. ఒక్కసారిగా ల్యాండ్మైన్ మీద ఆవు కాలుపడటంతో పేలింది. దీంతో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి.ఈ ల్యాండ్మైన్ను మావోయిస్టులు బేస్ క్యాంప్కు(Base camp) కిలోమీటర్ దూరంలో అమర్చారు. ల్యాండ్ మైన్ పేలుడుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్ల మండలంలో అడుగడుగున పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.