5న భగవద్గీత కంఠస్త పోటీలు
ABN , First Publish Date - 2021-11-30T05:06:23+05:30 IST
టీటీడీలో వచ్చే నెల 5న హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వ ర్యంలో విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నట్టు సంస్థ కో-ఆర్డినేటర్ జె.శ్యామసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
బాబామెట్ట: టీటీడీలో వచ్చే నెల 5న హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వ ర్యంలో విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నట్టు సంస్థ కో-ఆర్డినేటర్ జె.శ్యామసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వారు డిసెం బరు-4 లోపు 94414 61076 నెంబరును సంప్రదించాలని సూచించారు.