వైభవంగా భక్తరహళ్ళి నరసింహస్వామి ఉత్సవాలు
ABN , First Publish Date - 2022-08-16T06:15:37+05:30 IST
శ్రావణ మాస పురష్కరించుకొని భక్తరహళ్ళి నరసంహస్వామి, జిల్లేడగుంట ఆంజనేయస్వామి ఆలయాల్లో సోమవారం ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
మడకశిర రూరల్. ఆగస్టు15 : శ్రావణ మాస పురష్కరించుకొని భక్తరహళ్ళి నరసంహస్వామి, జిల్లేడగుంట ఆంజనేయస్వామి ఆలయాల్లో సోమవారం ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతల నుంచి మొక్కుబడులు ఉన్న భక్తులు హారతులతో వచ్చి స్వామివారి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.