మురికి కాల్వల నిర్మాణానికి భూమిపూజ
ABN , First Publish Date - 2021-04-24T03:44:20+05:30 IST
లక్ష్మీంపూర్ పంచాయతీ పరిధి లోని సోనాపూర్లో శుక్రవారం మండలపరిషత్ రూ.2లక్షల నిఽ దులతో చేపట్టిన మురికి కాల్వ ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రె స్ పార్టీ మండల కన్వీనర్ కల్యాణం రాజేశ్వర్ మాట్లాడు తూ.. మండలంలోని గిరిజన గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ పనులను నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్క రించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం మురికి కాల్వల నిర్మాణానికి భూ మిపూజ చేశారు. సర్పంచ్ రాదా, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
తలమడుగు, ఏప్రిల్23: లక్ష్మీంపూర్ పంచాయతీ పరిధి లోని సోనాపూర్లో శుక్రవారం మండలపరిషత్ రూ.2లక్షల నిఽ దులతో చేపట్టిన మురికి కాల్వ ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రె స్ పార్టీ మండల కన్వీనర్ కల్యాణం రాజేశ్వర్ మాట్లాడు తూ.. మండలంలోని గిరిజన గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ పనులను నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్క రించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం మురికి కాల్వల నిర్మాణానికి భూ మిపూజ చేశారు. సర్పంచ్ రాదా, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.