బిల్లులు మంజూరు కాలేదని సచివాలయానికి తాళం

ABN , First Publish Date - 2022-07-08T01:20:05+05:30 IST

నెల్లూరు: సచివాలయ భవన నిర్మాణం పూర్తయినా ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాలేదని సచివాలయానికి తాళం వేశాడు ఓ వైసీపీ సీనియర్ నేత. ఓజిలి మండలం మాచవరంలో సచివాలయం

బిల్లులు మంజూరు కాలేదని సచివాలయానికి తాళం

నెల్లూరు: సచివాలయ భవన నిర్మాణం పూర్తయినా ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాలేదని  సచివాలయానికి తాళం వేశాడు ఓ వైసీపీ సీనియర్ నేత. ఓజిలి మండలం మాచవరంలో సచివాలయం భవన నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. కాని ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాలేదు. దీంతో విసిగెత్తిన వైసీపీ సీనియర్ నేత పుల్లారెడ్డి సచివాలయానికి తాళం వేశారు. చివరకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య జోక్యంతో పుల్లారెడ్డి తాళం తెరిచారు. 

Updated Date - 2022-07-08T01:20:05+05:30 IST