బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోంది: గెహ్లాట్

ABN , First Publish Date - 2022-07-22T10:04:30+05:30 IST

బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోంది: గెహ్లాట్

బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోంది: గెహ్లాట్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విమర్శలు గుప్పించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడంపై కేంద్ర ప్రభుత్వంపై అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ED ముందు హాజరుకావడానికి ముందు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అన్నారు. తమ పోరాటం దేశాన్ని రక్షించడం కోసమే అని గెహ్లాట్ అన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు.

Updated Date - 2022-07-22T10:04:30+05:30 IST