గన్‌పార్క్‌లో అమరవీరులకు Etela నివాళి

ABN , First Publish Date - 2021-11-10T17:22:01+05:30 IST

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బుధవారం గన్ పార్క్‌లో అమరవీరులకు నివాళులర్పించారు.

గన్‌పార్క్‌లో అమరవీరులకు Etela నివాళి

హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బుధవారం గన్ పార్క్‌లో అమరవీరులకు నివాళులర్పించారు. ఈటెలతో పాటు  మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, జితేందర్ రెడ్డి, వివేక్, ఏనుగు, తదితరులు గన్‌పార్క్‌కు వచ్చారు. కాసేపట్లో అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో 7వ సారి ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

Updated Date - 2021-11-10T17:22:01+05:30 IST