ఈటల గెలిస్తే చాలు.. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు
ABN , First Publish Date - 2021-10-27T03:35:36+05:30 IST
జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల గెలిస్తే
కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల గెలిస్తే చాలు.. టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీ వశం అవుతుందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను విమర్శించే హక్కు టీఆర్ఎస్కు లేదన్నారు. తెలంగాణలో అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్ర నిధులు ఉన్నాయని విద్యాసాగర్రావు తెలిపారు.