దుబ్బాక ఎమ్మెల్యేకు బీజేపీ నాయకుల సన్మానం

ABN , First Publish Date - 2021-05-07T05:52:32+05:30 IST

దుబ్బాక ఎమ్మెల్యేకు బీజేపీ నాయకుల సన్మానం

దుబ్బాక ఎమ్మెల్యేకు బీజేపీ నాయకుల సన్మానం
చేవెళ్లలో దుబ్బాక ఎమ్మెల్యే రాఘునందన్‌రావును సన్మానిస్తున్న చేవెళ్ల బీజేపీ నాయకులు

చేవెళ్ల : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు గురువారం చేవెళ్ల మీదుగా వికారాబాద్‌ జిల్లా వెళ్తున్న సందర్భంగా చేవెళ్ల పట్టణ కేంద్రంలో బీజేపీ శ్రేణులు రఘునందనరావును శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా సీనియర్‌ నాయకులు కుంచం శ్రీనివా్‌సగుప్తా, ఎ.శ్రీనివాస్‌, చీర శ్రీను,  మల్గారి మధుకర్‌రెడ్డి, కృష్ణగౌడ్‌, వై. కరుణాకర్‌రెడ్డి, కె. వెంకట్‌రాంరెడ్డి, పత్తి సత్యనారాయణ, నరేశ్‌, ధను్‌షరెడ్డి, ప్రిన్సిపాల్‌ జైపాల్‌రెడ్డి, తదితరులున్నారు.

Updated Date - 2021-05-07T05:52:32+05:30 IST