‘శోభాయాత్ర నిర్వహిస్తే అరెస్టులు చేయడం ఏమిటి?’

ABN , First Publish Date - 2022-05-25T03:24:28+05:30 IST

‘శోభాయాత్ర నిర్వహిస్తే అరెస్టులు చేయడం ఏమిటి?’

‘శోభాయాత్ర నిర్వహిస్తే అరెస్టులు చేయడం ఏమిటి?’

అమరావతి: అరెస్టులతో ఉద్యమాలను నిలువరించలేరని బీజేపీ నేత సోము‌ వీర్రాజు అన్నారు. ఈ విషయం వైసీపీ ప్రభుత్వం గ్రహించాలన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శులు సునీల్ దేవదర్ జీ, సత్యకుమార్, బీజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్‌లతో పాటు బిజెవైఎం నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిన్నా టవర్ పేరు మార్చడానికి ప్రజా ఉద్యమం  నిర్మాణం చేస్తామని తెలిపారు. శోభాయాత్ర నిర్వహిస్తే అరెస్టులు చేయడం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. 

 

Updated Date - 2022-05-25T03:24:28+05:30 IST