Munugode ఉప ఎన్నికపై స్పీడ్ పెంచిన కమలం పార్టీ

ABN , First Publish Date - 2022-10-01T19:27:52+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక (Munugode by poll)పై కమలం పార్టీ (BJP) స్పీడ్ పెంచింది. బండ్లగూడ జే కన్వెన్షన్ సెంటర్‌లో

Munugode ఉప ఎన్నికపై స్పీడ్ పెంచిన కమలం పార్టీ

Nalgonda : మునుగోడు ఉప ఎన్నిక (Munugode by poll)పై కమలం పార్టీ (BJP) స్పీడ్ పెంచింది. బండ్లగూడ జే కన్వెన్షన్ సెంటర్‌లో మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ ఇంఛార్జ్ సునీల్ బన్సల్ (Sunil Bansal) సమీక్ష నిర్వహించారు. త్వరలో మునుగోడుకు బైపోల్ వస్తోందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి ఉప‌ ఎన్నిక స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల‌ ఇంచార్జ్‌లు హాజరయ్యారు. తర్వాత మండల సమన్వయ కమిటీలతో సునీల్ బన్సల్ సమావేశం కానున్నారు. మునుగోడు బైపోల్స్‌పై బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amith Shah) స్పెషన్ ఫోకస్ పెట్టారు. 


Updated Date - 2022-10-01T19:27:52+05:30 IST