హెచ్ఐసీసీలో బీజేపీ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం
ABN , First Publish Date - 2022-06-28T00:11:01+05:30 IST
హెచ్ఐసీసీలో బీజేపీ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం
హైదరాబాద్: హెచ్ఐసీసీలో బీజేపీ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశమయింది. అన్ని శాఖల అధికారులతో బీజేపీ నేతలు సమావేశమైయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ నేతలు కిషన్రెడ్డి, బండి సంజయ్, శివకుమార్, ముఖ్యనేతలు హాజరయ్యారు. జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో అధికారులతో భేటీ అయ్యారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.