ఫార్మశీ కళాశాలలో ముగిసిన పుస్తకాల ఎగ్జిబిషన్‌

ABN , First Publish Date - 2022-07-07T05:53:02+05:30 IST

సిద్ధార్థ ఫార్మశీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన బుక్‌ ఎగ్జిబిషన్‌ బుధవారంతో ముగిసింది.

ఫార్మశీ కళాశాలలో ముగిసిన పుస్తకాల ఎగ్జిబిషన్‌

ఫార్మశీ కళాశాలలో ముగిసిన పుస్తకాల ఎగ్జిబిషన్‌

మొగల్రాజపురం, జూలై 6: సిద్ధార్థ ఫార్మశీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన బుక్‌ ఎగ్జిబిషన్‌ బుధవారంతో ముగిసింది. ఈ ప్రదర్శనలో ఫార్మశీ విద్యార్థులకు ఉపయోగపడే సబ్జెక్ట్‌లకు సంబం ధించి న్యూ ఎడిషన్‌లను, కాంపిటిటీవ్‌ పరీక్షల పుస్తకాలు, జనరల్‌ నాలెడ్జ్‌ పుస్తకాలను అందుబాటులో ఉంచారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆచంట సునీత మాట్లాడుతూ సబ్జెక్ట్‌ల పుస్తకాల ఎంచుకోవ డం విద్యార్థులకు సులభంగా ఉంటుందని  ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశామన్నారు. 

Updated Date - 2022-07-07T05:53:02+05:30 IST