దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు: బొత్స

ABN , First Publish Date - 2022-06-27T02:05:45+05:30 IST

దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు: బొత్స

దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు: బొత్స

విజయనగరం: ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చేసిన అభివృద్ధి గురించి చెప్పలేని పరిస్థితి చంద్రబాబుదన్నారు. టీడీపీ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. చదువును కూడా వ్యాపారం చేసిన ఘనుడు చంద్రబాబని విమర్శించారు. 

Updated Date - 2022-06-27T02:05:45+05:30 IST