చిత్తూరు: వాగులో కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-11-30T18:17:23+05:30 IST

చిత్తూరు: నాలుగు రోజులకు ముందు వాగులో కొట్టుకుపోయిన తలుపులపల్లికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి అనే బాలుడి మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది.

చిత్తూరు: వాగులో కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం లభ్యం

చిత్తూరు: నాలుగు రోజులకు ముందు వాగులో కొట్టుకుపోయిన తలుపులపల్లికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి అనే బాలుడి మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. పూతలపట్టు మండలం చవటపల్లి రెండో చెక్ డ్యామ్ వద్ద కిరణ్ మృతదేహాన్ని గుర్తించారు. తలుపులపల్లికి చెందిన మురళీమోహన్ రెడ్డి కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు రోజుల క్రితం వాగులో గలంతు అయ్యాడు. కిరణ్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


Updated Date - 2020-11-30T18:17:23+05:30 IST