అశ్వవాహనంపై సీతారాముల పట్టాభిషేకం

ABN , First Publish Date - 2021-04-24T04:13:05+05:30 IST

సిద్దీపురం సీతారామస్వామి ఆలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి అశ్వవాహనం పై

అశ్వవాహనంపై సీతారాముల పట్టాభిషేకం

సంగం, ఏప్రిల్‌ 23: సిద్దీపురం సీతారామస్వామి ఆలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి అశ్వవాహనం పై సీతారాముల పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణం అనంతరం సీతారాముల వారిని ఆశ్వవాహనంపై ఉంచి పట్టాభిషేకం గావించి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కు లు తీర్చుకున్నారు.

Updated Date - 2021-04-24T04:13:05+05:30 IST