భారీ వర్షాలకు కూలిన వంతెన..
ABN , First Publish Date - 2020-09-26T22:23:38+05:30 IST
సంగారెడ్డి: నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారీ వర్షాలకు కంజీపూర్ దగ్గర భారీగా వరద నీరు పారుతోంది.
సంగారెడ్డి: నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారీ వర్షాలకు కంజీపూర్ దగ్గర భారీగా వరద నీరు పారుతోంది. నీటి ఉధృతికి వంతెన కూలిపోయింది. కల్హేర్, నారాయణఖేడ్ మండలాల పరిధిలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.