నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
ABN , First Publish Date - 2021-04-24T04:49:50+05:30 IST
మండలంలో కురిసిన వర్షాలు, ఈదురు గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలతో పాటు చెట్లు నేలకొరిగాయి.
పాములపాడు
ఏప్రిల్ 23: మండలంలో కురిసిన వర్షాలు, ఈదురు గాలుల కారణంగా విద్యుత్
స్తంభాలతో పాటు చెట్లు నేలకొరిగాయి. శుక్రవారం సాయం త్రం కురిసిన వర్షానికి
రుద్రవరం గ్రామంలోని బీసీ కాలనీలో రెండు విద్యుత్ స్తంభాలు, చెట్లు,
రోడ్డుకు అడ్డంగా పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారులకు సమాచారం
అందించడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.