బుగ్గ రామలింగేశ్వరుడికి భస్మాభిషేకం

ABN , First Publish Date - 2021-12-05T05:27:47+05:30 IST

పట్టణంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామివారు భస్మాలంకరణలో భక్తుల కు దర్శనమిచ్చారు.

బుగ్గ రామలింగేశ్వరుడికి భస్మాభిషేకం

తాడిపత్రిటౌన, డిసెంబరు 4: పట్టణంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామివారు భస్మాలంకరణలో భక్తుల కు దర్శనమిచ్చారు. కార్తీకమాస అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి అలంకరణ చేశా రు. ఈ సందర్భంగా ఆలయంలో కొలువైన కాశీ విశ్వేశ్వరుడికి 108 కేజీల విభూదితో భస్మాభిషేకం చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

Updated Date - 2021-12-05T05:27:47+05:30 IST