ప్రాణాలను కాపాడటం ఆసుపత్రుల బాధ్యత: మంత్రి బుగ్గన

ABN , First Publish Date - 2021-04-21T22:37:07+05:30 IST

ప్రాణాలను కాపాడటం ఆసుపత్రుల బాధ్యత: మంత్రి బుగ్గన

ప్రాణాలను కాపాడటం ఆసుపత్రుల బాధ్యత: మంత్రి బుగ్గన

కర్నూలు: కోవిడ్ కేర్ సెంటర్లలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. మనుషుల ప్రాణాలను కాపాడటం ఆసుపత్రుల బాధ్యతన్నారు. ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మందులు, ఆక్సిజన్ సరఫరా కొరత రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

Updated Date - 2021-04-21T22:37:07+05:30 IST