ఏలూరులో కరోనా కట్టడికి వ్యాపారస్తుల కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2021-04-19T14:05:02+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కరోనా కట్టడికి వ్యాపారస్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏలూరులో కరోనా కట్టడికి వ్యాపారస్తుల కీలక నిర్ణయం

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కరోనా కట్టడికి వ్యాపారస్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సాయంత్రం ఆరుగంటల తరువాత షాపులను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. 25వ తేదీ ఆదివారం షాపులు పూర్తిగా మూసివేయనున్నారు. అలాగే జ్యుయలరీ షాపులు కూడా సాయంత్రం 6 తరువాత  మూసివేయాలని బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ నిర్ణయించింది.


Updated Date - 2021-04-19T14:05:02+05:30 IST