టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు పుస్తకాలు దహనం

ABN , First Publish Date - 2021-02-28T04:17:50+05:30 IST

పార్టీలో తమను గుర్తించడం లే దని నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ..

టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు పుస్తకాలు దహనం
పుస్తకాలను దహనం చేస్తున్న దృశ్యం

వెల్దండ, ఫిబ్రవరి 27: పార్టీలో తమను గుర్తించడం లే దని నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో శనివారం రాత్రి టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు పుస్తకాలను ఆ పార్టీ నాయకులే దహనం చేశారు.  పార్టీలో తమకు గుర్తింపు కొరబడిందని, సభ్యత్వ నమోదు ఎందుకు చే యించాలని నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ అధ్యక్షుడు రవి ఉన్నారు. 

Updated Date - 2021-02-28T04:17:50+05:30 IST