ఆదిలాబాద్ జిల్లాలో బస్సు, లారీ ఢీ
ABN , First Publish Date - 2021-11-09T01:13:55+05:30 IST
జిల్లాలో బస్సు, లారీ ఢీకొన్న సంఘటన
ఆదిలాబాద్: జిల్లాలో బస్సు, లారీ ఢీకొన్న సంఘటన జరిగింది. జైనథ్ మండలంలోని తర్నం దగ్గర ఆర్టీసీ బస్సు,లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను ఆస్పత్రికి సొంత వాహనాల్లో మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్ తరలించారు. రిమ్స్లో బాధితులను ఎమ్మెల్యే జోగు రామన్న పరామర్శించారు.