డ్వాక్రా మహిళలే టార్గెట్గా..
ABN , First Publish Date - 2022-05-29T22:51:56+05:30 IST
Anantapur: సామాజిన న్యాయ భేరి బస్సు యాత్ర అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణానికి చేరుకుంది. అనంత జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు జనాన్ని
గుత్తిలో సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర
Anantapur: సామాజిన న్యాయభేరి బస్సు యాత్ర అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణానికి చేరుకుంది. అనంత జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు జనాన్ని తరలించేందుకు వైసీపీ నేతల తంటాలు పడ్డారు. డ్వాక్రా మహిళలే టార్గెట్గా.. ఒక్కో గ్రూపు నుంచి పది మంది రావాలంటూ వాట్సప్ గ్రూప్లో మెసేజ్ పెట్టారు. ఆటోలు ఏర్పాటు చేశాం.. జనసమీకరణ చేయాలంటూ.. రీసోర్స్ పర్సన్లకు ఆదేశాలు అందాయి.