18 నుంచి ప్రెస్క్లబ్లో బస్పాస్ కౌంటర్
ABN , First Publish Date - 2021-01-17T09:54:50+05:30 IST
జర్నలిస్టుల బస్పాస్ కోసం ఈనెల 18 నుంచి 23 వరకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ప్రత్యేక బస్పాస్ కౌంటర్ను ఏర్పాటు చే
హైదరాబాద్ సిటీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : జర్నలిస్టుల బస్పాస్ కోసం ఈనెల 18 నుంచి 23 వరకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ప్రత్యేక బస్పాస్ కౌంటర్ను ఏర్పాటు చేస్తున్నామని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. 2020 డిసెంబరు 31తో పాత బస్పా్సలకు గడువు ముగిసిందని, కొంతమంది జర్నలి్స్టలు తమ బస్పా్సలను ఇంకా రెన్యువల్ చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేస్తున్న కేంద్రంలో పాత బస్పా్సలు ఇచ్చి కొత్తవి తీసుకోవచ్చని, ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కౌంటర్పనిచేస్తుందని వెల్లడించారు.