బైక్ చోరీపై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-04-21T05:58:41+05:30 IST
బైక్ చోరీపై ఎస్ఐ శ్రీనునాయక్ కేసు నమోదు చేశారు.
కొత్తపేట, ఏప్రిల్ 20: బైక్ చోరీపై ఎస్ఐ శ్రీనునాయక్ కేసు నమోదు చేశారు. వాడపాలెం అరుంధతీపేటకు చెందిన వీధి స్వతంత్రకుమార్ సోమవారం రాత్రి ఇంటి ఆవరణలో బైక్ను పెట్టాడు. ఉదయం చూసేసరికి బైక్ లేకపోవడంతో కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.