అబ్దుల్ సలాం న్యాయపోరాట సమితి నేడు చలో అసెంబ్లీకి పిలుపు
ABN , First Publish Date - 2020-12-03T14:19:46+05:30 IST
అమరావతి: అబ్దుల్ సలాం న్యాయపోరాట సమితి నేడు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది.
అమరావతి: అబ్దుల్ సలాం న్యాయపోరాట సమితి నేడు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. వివిధ రాజకీయ, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. విజయవాడ, గుంటూరు, కడప, విశాఖ ముస్లిం సంఘాలు సంఘీభావం తెలిపాయి. రాత్రి నుంచి టీడీపీ నేతలు, ముస్లిం సంఘాల నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.