ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2021-03-01T05:01:26+05:30 IST

జిల్లాలో ఎన్‌ఎంఎస్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు.

ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలు
పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఈవో నాగమణి

విజయనగరం (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్‌ఎంఎస్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 13  కేంద్రాల్లో  ఈ పరీక్షలు  నిర్వహించారు. మొత్తం 2,881 మందికి 2,797 మంది విద్యార్థులు హజరయ్యారు. 84 మంది  పరీక్షలకు దూరంగా ఉన్నారు. అదే విధంగా 7 సెంటర్లలో ఎన్‌టీఎస్‌ఈ  పరీక్షలు నిర్వహించారు.  1564 మందికి గాను, 1334 మంది విద్యార్థులు హాజరయ్యారు. 230 మంది గైర్హాజరయ్యారు.   జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈవో నాగమణి పరిశీలించారు. 

 

Updated Date - 2021-03-01T05:01:26+05:30 IST