ఆసిఫాబాద్‌లో ప్రశాంతంగా ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష

ABN , First Publish Date - 2022-08-08T04:13:29+05:30 IST

జిల్లాలో ఆదివారం నిర్వ హించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగి సినట్లు ఎస్పీ సురేష్‌ కుమార్‌తెలిపారు.

ఆసిఫాబాద్‌లో ప్రశాంతంగా ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న ఎస్పీ సురేష్‌కుమార్‌

- 93.7శాతం హాజరు నమోదు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 7: జిల్లాలో ఆదివారం నిర్వ హించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగి సినట్లు ఎస్పీ సురేష్‌ కుమార్‌తెలిపారు. జిల్లాలో మొత్తం 6కేంద్రాల్లో పరీ క్షలు నిర్వహించగా అభ్య ర్థులకు ఎటువంటి ఇబ్బం ది లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1492 మంది అభ్యర్థులకుగాను 1399మంది హాజరుకాగా 93 మంది గైర్హాజరు అయి నట్లు తెలిపారు. 93.7శాతంమంది హాజరైనట్లు తెలిపారు.

Updated Date - 2022-08-08T04:13:29+05:30 IST