టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి తరపున ప్రచారం

ABN , First Publish Date - 2021-03-01T04:37:25+05:30 IST

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని జడ్పీచైర్‌పర్సన్‌ వనజ అన్నారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి తరపున ప్రచారం

మక్తల్‌రూరల్‌, ఫిబ్రవరి 28 : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని జడ్పీచైర్‌పర్సన్‌ వనజ అన్నారు. ఆదివారం మండలంలోని మంథన్‌గోడ్‌లో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులుగౌడ్‌, క్రిష్ణయ్యగౌడ్‌, సుదర్శన్‌గౌడ్‌, ఆశన్న  పాల్గొన్నార

Updated Date - 2021-03-01T04:37:25+05:30 IST