టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి తరపున ప్రచారం
ABN , First Publish Date - 2021-03-01T04:37:25+05:30 IST
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని జడ్పీచైర్పర్సన్ వనజ అన్నారు.
మక్తల్రూరల్, ఫిబ్రవరి 28 : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని జడ్పీచైర్పర్సన్ వనజ అన్నారు. ఆదివారం మండలంలోని మంథన్గోడ్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులుగౌడ్, క్రిష్ణయ్యగౌడ్, సుదర్శన్గౌడ్, ఆశన్న పాల్గొన్నార