రెండు కార్లు ఢీ.. ఇరువురికి గాయాలు

ABN , First Publish Date - 2021-05-09T06:05:21+05:30 IST

జాతీయ రహదారిపై నాచుగుంట వంతెన నుంచి వస్తున్న కారు, రామచంద్రపురం నుంచి బెంగళూరు వెళ్తున్న కారును ఢీకొం ది. రెండు కార్లలోని ఇరువురు గాయపడ్డారు.

రెండు కార్లు ఢీ.. ఇరువురికి గాయాలు

ఉంగుటూరు,మే 8 జాతీయ రహదారిపై నాచుగుంట వంతెన నుంచి వస్తున్న కారు, రామచంద్రపురం నుంచి బెంగళూరు వెళ్తున్న కారును ఢీకొం ది. రెండు కార్లలోని ఇరువురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు నుంచి తణుకు వైపు వెళ్తున్న కారు టోల్‌ ఫీ తప్పించు కునేందుకు ఉంగుటూరు ఊరులో నుంచి నాచుగుంట మీదుగా వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో బెంగళూరు వెళుతున్న కారును ఢీ కొంది. రెండు కార్ల ముందు భాగాలు దెబ్బతినగా మెహరున్నీషా, విద్య అనే మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. 

Updated Date - 2021-05-09T06:05:21+05:30 IST