కారు, బైక్ ఢీ: ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-08-01T01:39:37+05:30 IST

జిల్లా పరిధిలోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

కారు, బైక్ ఢీ: ఒకరి మృతి

పెద్దపల్లి: జిల్లా పరిధిలోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సుల్తానాబాద్ మండలంలోని కట్నపల్లి రాజీవ్ రహదారిపై కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-01T01:39:37+05:30 IST