ఇద్దరు ఉద్యోగులకు కరోనా

ABN , First Publish Date - 2020-08-07T11:01:07+05:30 IST

ఎస్‌ఆర్‌పురం మండలంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తహసీల్దార్‌ గురప్ప గురువారం తెలిపారు.

ఇద్దరు ఉద్యోగులకు కరోనా

శ్రీరంగరాజపురం, ఆగస్టు 6: ఎస్‌ఆర్‌పురం మండలంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తహసీల్దార్‌ గురప్ప గురువారం తెలిపారు. విలాసవరాహపురం గ్రామ సచివాలయంలో పని చేసే  వెటర్నిటీ ఆసిస్టెంట్‌, అలాగే 104 వాహనంలో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగినికి కరోనా పాజిటివ్‌ తేలింది.  వీరిని హోం క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-08-07T11:01:07+05:30 IST