బ్లాస్టింగ్‌ చేస్తున్న వారిపై కేసు

ABN , First Publish Date - 2020-08-07T06:59:22+05:30 IST

మండలంలోని కొండేటి చెరువు గ్రామశివారులో కర్రె మల్లేశ్‌ వ్యవసాయబావి వద్ద అనుమతి లేకుండా బ్లాస్టింగ్‌ చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదు

బ్లాస్టింగ్‌ చేస్తున్న వారిపై కేసు

రాజాపేట, ఆగస్టు 6: మండలంలోని కొండేటి చెరువు గ్రామశివారులో కర్రె మల్లేశ్‌ వ్యవసాయబావి వద్ద అనుమతి లేకుండా బ్లాస్టింగ్‌ చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా నిబంధనలు పాటించకుండా వివాహం నిర్వహిస్తున్న మీనాక్షీ ఫంక్షన్‌హాల్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-08-07T06:59:22+05:30 IST