కరోనా నిబంధనలు పాటించని వ్యాపారులపై కేసు

ABN , First Publish Date - 2021-05-15T05:03:33+05:30 IST

సిద్దవటం మండలంలో నలుగురు వ్యాపారులు కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సిద్దవటం ఎస్‌ఐ రమే్‌షబాబు తెలియజేశా రు.

కరోనా నిబంధనలు పాటించని వ్యాపారులపై కేసు

సిద్దవటం, మే14 : సిద్దవటం మండలంలో నలుగురు వ్యాపారులు కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు  సిద్దవటం ఎస్‌ఐ రమే్‌షబాబు తెలియజేశా రు. ఈ కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ శివప్రసాద్‌రెడ్డి పోలీసులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-15T05:03:33+05:30 IST