TS News: ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై కేసులు నమోదు
ABN , First Publish Date - 2022-08-25T00:04:38+05:30 IST
నిర్మల్: ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ(IIIT)లో విద్యార్థి సురేష్ (Suresh) ఆత్మహత్య(Suicide)చేసుకున్న విషయం తెలిసింది. సురేష్ సెల్ ఫోన్ డేటాను సేకరించిన పోలీసులు సురేష్ది ఆత్మహత్యేనని నిర్ధారించారు. ఈ క్రమంలో క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం
నిర్మల్: ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ(IIIT)లో విద్యార్థి సురేష్ (Suresh) ఆత్మహత్య(Suicide)చేసుకున్న విషయం తెలిసింది. సురేష్ సెల్ ఫోన్ డేటాను సేకరించిన పోలీసులు సురేష్ది ఆత్మహత్యేనని నిర్ధారించారు. ఈ క్రమంలో క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విధులకు ఆటంకం, ప్రభుత్వ వాహనం ధ్వంసం అభియోగాలపై కొంతమంది విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. మాదేశ్తో పాటు పలువురిపై ఐపీసీ 341,353,332,427 సెక్షన్ల కింద IPC 341,353,332,427r/w 34ipc 3pdp సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.