ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సీరియస్

ABN , First Publish Date - 2021-08-02T04:44:47+05:30 IST

ఏపీ ప్రభుత్వం కేంద్ర సీరియస్ అయింది. మద్యంపై రాబోయే ఆదాయాన్ని చూపి అప్పులు ఎలా చేస్తారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా ప్రశ్నించింది. దీనిపై వెంటనే స్పందించి.. వివరణ ఇవ్వాలని పేర్కొంది. మ

ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సీరియస్

న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వం కేంద్ర సీరియస్ అయింది. మద్యంపై రాబోయే ఆదాయాన్ని చూపి అప్పులు ఎలా చేస్తారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా ప్రశ్నించింది. దీనిపై వెంటనే స్పందించి.. వివరణ ఇవ్వాలని పేర్కొంది. మద్యంపై రూ.15వేల కోట్ల ఆదాయానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నం, కార్పొరేషన్ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది. ఇది ఆర్టికల్ 293(3)కి విరుద్ధమని వెల్లడించింది. భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని చూపి, అప్పులు చేయడం ఆర్టికల్ 266(1)కి విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతేకాకుండా విశాఖ కలెక్టరేట్ ఆస్తులతోపాటు పలు ప్రభుత్వ ఆస్తులను ఎలా తనఖా పెట్టారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 


Updated Date - 2021-08-02T04:44:47+05:30 IST