సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

ABN , First Publish Date - 2022-06-16T02:36:38+05:30 IST

సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. చర్లపల్లి, నాగులపల్లి రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సహకరించాలని ..

సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు.  చర్లపల్లి, నాగులపల్లి రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సహకరించాలని కోరారు.  చర్లపల్లి, నాగులపల్లి రైల్వే స్టేషన్ల దగ్గర అభివృద్ధి పనులకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నాగులపల్లి రైల్వేస్టేషన్ దగ్గర టెర్మినల్, పార్కింగ్ అభివృద్ధికి 350 ఎకరాలు కేటాయించాలని సీఎం కేసీఆర్‎ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలో కోరారు. 


Updated Date - 2022-06-16T02:36:38+05:30 IST