నాగా తిరుగుబాటు గ్రూపులతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏడాది పొడిగించిన కేంద్రం
ABN , First Publish Date - 2022-04-20T20:24:02+05:30 IST
నాగా తిరుగుబాటు గ్రూపులతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏడాది పొడిగించిన కేంద్రం
న్యూఢిల్లీ: మూడు నాగా తిరుగుబాటు గ్రూపులతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించింది. మూడు నాగా తిరుగుబాటు గ్రూపులతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్- రిఫార్మేషన్, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, యూనియన్తో ఒప్పందాలు ఏర్పడ్డాయని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.