-
-
Home » Andhra Pradesh » chain snatching in eluru andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
ఏలూరులో చైన్ స్నాచింగ్
ABN , First Publish Date - 2022-05-03T15:26:50+05:30 IST
జిల్లాలోని భీమడోలు మండలం పొలసానిపల్లిలో దుండగులు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు.
ఏలూరు: జిల్లాలోని భీమడోలు మండలం పొలసానిపల్లిలో దుండగులు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. కూరగాయలు కోసం బయటకు వెళ్లిన మహిళ మెడలో 2.5 కాసుల బంగారు నాన్ తాడును బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.