కర్నూలులో ఎనర్జీ రెగ్యులేషన్‌ కమిషన్‌ చైర్మన్లు

ABN , First Publish Date - 2022-06-25T06:35:15+05:30 IST

పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ ఎనర్జీ రెగ్యులేషన్‌ కమిషన్‌ చైర్మన్లు సుతీర్థ భట్టాచార్య, సీవీ నాగార్జున రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చారు.

కర్నూలులో ఎనర్జీ రెగ్యులేషన్‌ కమిషన్‌ చైర్మన్లు

కర్నూలు(కలెక్టరేట్‌), జూన్‌ 24: పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ ఎనర్జీ రెగ్యులేషన్‌ కమిషన్‌ చైర్మన్లు సుతీర్థ భట్టాచార్య, సీవీ నాగార్జున రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చారు. నగరంలోని మౌర్య ఇన్‌లో చైర్మ న్లను కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసారు.


Updated Date - 2022-06-25T06:35:15+05:30 IST